కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
వైయస్ఆర్సీపీలోకి 30 టీడీపీ కుటుంబాలు
24 Sep 2018 3:09 PM
వైయస్ఆర్ జిల్లాః పెండ్లిమ్రరి మండలం తుమ్మలూరులో ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీలోకి చేరిన 30 టీడీపీ కుటుంబాలు చేరారు. కడప మేయర్ సురేష్బాబు, దుగ్గాయపల్లి మల్లికార్జునరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైయస్ జగన్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విశ్వాసంతో పార్టీలోకి చేరుతున్నట్లు తెలిపారు.