కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
28న దీక్ష చేపట్టనున్న విజయమ్మ
25 May 2013 12:10 PM
హైదరాబాద్, 25 మే 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా నిర్బంధించినందుకు నిరసనగా పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నిరశన దీక్ష చేపట్టనున్నారు. మే 28 తేదిన(మంగళవారం) హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద ఆమె నిరాహార దీక్ష చేస్తారని పార్టీ నేతలు తెలిపారు. 28 తేది మంగళవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తారని వివరించారు. శ్రీమతి విజయమ్మ దీక్షకు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అభిమానులు, శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంఘీభావం తెలపాలని పార్టీ నాయకులు విజ్క్షప్తి చేశారు.