కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
ఈ నెల 27న వైయస్ఆర్సీపీలోకి మాజీ ఎమ్మెల్యే
24 May 2018 3:07 PM
పశ్చిమ గోదావరి: అధికార తెలుగు దేశం పార్టీకి కంచుకోట అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీకి బీటలు పడుతున్నాయి. టీడీపీకి చెందిన పలువురు నాయకులు వైయస్ఆర్సీపీలోకి క్యూ కడుతున్నారు. వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులైన అధికార పార్టీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరుతున్నారు. 27న వైయస్ఆర్సీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే రంగనాథరాజు చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఇవాళ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ నెల 27న భీమవరంలో వైయస్ జగన్ సమక్షంలో ఆయన వైయస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.