వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
172వ రోజుకు చేరిన యాత్ర
07 Jun 2013 1:44 PM
రాజానగరం, 07 జూన్ 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 172వ రోజుకు చేరుకుంది. గురువారం నాడు రాజానగరం మండలం పరిజెల్లిపేటలో ఆమె రాత్రి బస చేసిన సంగతి తెలిసిందే. ఆమె అక్కడి నుంచి శుక్రవారం ఉదయం యాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి కానవరం, తొకడ, మల్లంపూడి మీదుగా యాత్ర చేస్తారు. తొకడలో షర్మిల ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రచ్చబండ నిర్వహిస్తారు. ఇవాళ 13.5 కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.