మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
150 వ రోజుకు షర్మిల యాత్ర
15 May 2013 7:26 PM
చింతలపూడి, 15 మే 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం నాడు 150వ రోజుకు చేరుతుంది. వెంకటాపురం గ్రామంనుంచి యాత్ర ప్రారంభమై బోరంపాలెం వరకూ సాగుతుంది. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. తదుపరి వల్లంపట్ల, మల్లుకుంట, మహాలక్ష్మిపురం మీదుగా రావికంపాడు గ్రామానికి చేరుతుంది. ఇక్కడే ఆమె యాత్ర రెండు వేల కిలోమీటర్ల మార్కును చేరుతుంది. అక్కడ ఏర్పాటయ్యే భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొంటారు.