వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
10న విశాఖలో బ్రాహ్మణులతో జననేత ఆత్మీయ సమావేశం
05 Sep 2018 12:11 PM
తిరుపతిః రాష్ట్రంలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డిది అని వైయస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి కులానికి కార్పొరేషన్ పెట్టి 10 పైసాలు ఇస్తామని చెప్పి, 1,2 పైసాలు విదిల్చి చంద్రబాబు మోసగించారన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని వారి ఇబ్బందులను కూలంకషంగా చర్చించడానికి ఈ నె 10న విశాఖలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైయస్ జగన్ బ్రాహ్మణ వర్గంతో చర్చించి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతారన్నారు.