మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ జగన్ను కలిసిన 108 ఉద్యోగులు
07 Mar 2018 4:30 PM
ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని 108 ఉద్యోగులు కలిశారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని 108 ఉద్యోగులు అందజేశారు. ఈ సందర్భంగా తమకు ఉద్యోగ భద్రత లేదని, సరైన జీతం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా తమ జీతాలు పెరగలేదని ఉద్యోగులు వైయస్ జగన్కు వివరించారు. మనందరి ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తామని వైయస్జగన్ హామీ ఇచ్చారు.