రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
వైయస్ జగన్ను కలిసిన 104 ఉద్యోగులు
16 Jul 2018 11:23 AM
తూర్పు గోదావరి: వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతోంది. సోమవారం బురదమయమైన రోడ్లపై నుంచే వైయస్ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పెద్దాడ గ్రామం వద్ద 104 ఉద్యోగులు వైయస్ జగన్ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. మహానేత ప్రవేశపెట్టిన 104 పథకాన్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. సకాలంలో వేతనాలు అందడం లేదని తెలిపారు. వారి సమస్యలు విన్న వైయస్ జగన్..మరో ఏడాది ఓపిక పడితే మేలు జరుగుతుందని వారికి భరోసా కల్పించారు.