సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావుగోదావరిలో జనజాతరఅట్టహాసంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్రాజోలులో జనసేనకు భారీ షాక్భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..!
మూడో రోజుకు చేరిన రవీంద్రనాథ్రెడ్డి దీక్ష
03 Mar 2015 7:20 PM
వైఎస్ఆర్ కడప జిల్లా: గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేయాలన్న డిమాండ్తో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి వీరపునాయునిపల్లెలో నిరాహార దీక్ష చేపట్టారు. మంగళవారం మూడో రోజుకు చేరుకుంది. ఎమ్మెల్యే దీక్షకు మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులు విచ్చేసి సంఘీభావం ప్రకటించారు.