కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రాజన్న సువర్ణయుగం వైయస్ జగన్తోనే సాధ్యం
07 Jul 2018 3:26 PM
వెయ్యి మంది కార్యకర్తలు వైయస్ఆర్సీపీలో చేరిక
– వైయస్ఆర్సీపీ నాయకుడు రవిబాబు
విశాఖ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం రావాలాంటే ఒక్క వైయస్ జగన్తోనే సాధ్యమని వైయస్ఆర్సీపీ నాయకుడు రవిబాబు పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన వెయ్యి మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొత్తూరు, కాశీపట్నం పరిసరాలలో గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి రవిబాబు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మోసపోయిన గిరిజనులు వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయాలనే ఢృడ సంకల్పంతో ఉన్నారన్నారు. వైయస్ జగన్ పాదయాత్రకు ఆకర్శితులై టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారని చెప్పారు. విశాఖ మన్యంలో వైయస్ఆర్సీపీ జెండాలను రెపరెపలాడిస్తామన్నారు.