రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
వంద మంది యువకులు వైయస్ఆర్సీపీలో చేరిక
06 Aug 2018 1:14 PM
వైయస్ఆర్ జిల్లా: రాజంపేట నియోజకవర్గంలోని వంద మంది యువకులు వైయస్ఆర్సీపీలో చేరారు. జిల్లాలోని సిద్దవటంలో వైయస్ఆర్సీపీ కార్యాలయాన్ని వైయస్ఆర్సీపీ మాజీ ఎంపీ మిథున్రెడ్డి ప్రారంభించారు. అనంతరం మన్నూరులో ఎల్లమ్మ జాతరలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రైల్వే అండర్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. ఈ విషయంలో రాజంపేట ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం పలువురు యువకులకు పార్టీ కండువాలు కప్పి మిథున్రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.