కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
వైయస్ఆర్ సీపీలోకి వంద మంది మైనార్టీ నాయకులు
08 Jun 2018 12:07 PM
గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పార్టీ రేపల్లె నియోజకవర్గ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు మోసాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో మోపిదేవి ఆధ్వర్యంలో 100 మంది మైనార్టీ నాయకులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. జననేత ప్రకటించిన నవరత్నాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు వైయస్ఆర్ సీపీలో చేరుతున్నారన్నారు.