మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
గంగుల సమక్షంలో వైయస్సార్సీపీలో చేరిన 100 కుటుంబాలు
13 Jun 2017 3:13 PM
కర్నూలుః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసులు మరింతగా ఊపందుకున్నాయి. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎండగడుతున్న వైయస్ జగన్ నాయకత్వానికి ప్రతీ ఒక్కరూ ఆకర్షితులవుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి టీడీపీకి చెందిన 100 కుటుంబాలు వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వీరందరికీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించి అవినీతి, అక్రమాలే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని పార్టీలో చేరిన నాయకులు మండిపడ్డారు. వైయస్సార్సీపీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.