వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్సీపీలోకి 100 గిరిజన కుటుంబాలు చేరిక
08 Oct 2018 12:39 PM
విజయనగరంః ఉత్తరాంధ్రలో వైయస్ర్సీపీలోకి వసలు కొనసాగుతున్నాయి. తాజాగా పలాస సమన్వయకర్త సీదిరి అప్పలరాజు సమక్షంలో మద్దిల దయమంతి ఆధ్వర్యంలో మందస మండలం సాబకోటకు చెందిన 100 గిరిజన కుటుంబాలు పార్టీలోకి చేరాయి. అప్పలరాజు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ పాలనలో మోసపోయామని,హామీలిచ్చి నమ్మించి వంచించారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రజల కష్టాలు వైయస్ జగన్ నాయకత్వంలోనే తీరుతాయని విశ్వాస వ్యక్తం చేశారు.వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతోనే పార్టీలోకి చేరినట్లు తెలిపారు.