రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
అమెరికాలో వైయస్ఆర్సిపి సమైక్య శంఖారావం
10 Sep 2013 6:32 PM
హార్టుఫోర్డు సిటీ:
ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించవద్దని, సమైక్యంగానే ఉంచాలని అమెరికాలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవాసాంధ్రులు నినదించారు. అమెరికాలోని హార్టుఫోర్డు సిటీలో పార్టీకి చెందిన వారు సమైక్య శంఖారావానికి మద్దతుగా సమావేశమయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వారు మాట్లాడారు. రత్నాకర్ పి. ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీకి చెందిన కృష్ణమోహన్, శ్రీను వాసిరెడ్డి, రమేష్బాబు, జితేంద్రరెడ్డి, శ్రీధర్ చాగరి, జగన్మోహన్ పులిమి, గోపాల సుబ్బయ్య, సురేష్రెడ్డి, భక్తియార్ఖాన్, విజయ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.