రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఇండియాలోనే మెడిసిన్ పూర్తి చేసే అవకాశం కల్పించాలి
05 Apr 2022 5:56 PM
లోక్సభలో వైయస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి
న్యూడిల్లీ: ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువులకు వెళ్ళి, యుద్ధం కారణంగా అర్థాంతరంగా భారత్ కు తిరిగి వచ్చిన విద్యార్థులకు ఇక్కడే మెడిసిన్ పూర్తిచేసే వకాశం కల్పించి, ఆదుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కోరారు. మంగళవారం లోక్సభలో ఎంపీ ఉక్రెయిన్ మెడిసిన్ విద్యార్థుల అంశంపై మాట్లాడారు.