దాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
చంద్రబాబు మాటలు కాపులు నమ్మరు...
22 Jan 2019 3:04 PM
వైయస్ఆర్సీపీ నేత కొన రఘుపతి..
హైదరాబాద్:ఏ విషయంలోనూ చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదని వైయస్ఆర్సీపీ నేత కొన రఘుపతి అన్నారు.అన్నివర్గాలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు.చంద్రబాబు మాటలను నమ్మడానికి కాపులు సిద్ధంగా లేరన్నారు.కేంద్ర పరిధిలోఓని అంశాన్ని చంద్రబాబు చేస్తానని చెప్పడం విడ్డూరమన్నారు.నవరత్నాల్లోని రెండింటిని చంద్రబాబు అమలు చేయడమే వైయస్ తొలి విజయం అని అన్నారు.