కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు..
18 Feb 2019 3:51 PM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య...
కర్నూలు: బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పోడిచారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు.బీసీలకు అండగా ఉన్నది వైయస్ఆరేనని అన్నారు.బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని వైయస్ జగన్ నెరవేరుస్తారని తెలిపారు.వైయస్ జగన్ బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలకు మేలు చేస్తారని తెలిపారు.చంద్రబాబు పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చంద్రబాబు ఉపయోగించుకున్నారన్నారు.వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.