ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు..
18 Feb 2019 3:51 PM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య...
కర్నూలు: బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పోడిచారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు.బీసీలకు అండగా ఉన్నది వైయస్ఆరేనని అన్నారు.బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని వైయస్ జగన్ నెరవేరుస్తారని తెలిపారు.వైయస్ జగన్ బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలకు మేలు చేస్తారని తెలిపారు.చంద్రబాబు పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చంద్రబాబు ఉపయోగించుకున్నారన్నారు.వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.