కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
షాపింగ్ కాంప్లెక్స్లో దుకాణాలు కేటాయించాలి
17 Jan 2019 12:25 PM
బాధితలకు మద్దతుగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ధర్నా
గుంటూరు: షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పేరుతో అధికారులు టీడీపీ నేతలతో కుమ్మకై పేద ప్రజలను మోసం చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పేరుతో దుకాణాల తొలగింపుపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు షాపింగ్ కాంప్లెక్స్లో దుకాణాలు కేటాయించాలని, మసీదును నిర్మించాలని గోపిరెడ్డి ధర్నా చేపట్టారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.