ఈనెల 15న వైయ‌స్‌ఆర్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం

 అమరావతి: ఈనెల 15వ(మంగళవారం) తేదీన వైయ‌స్‌ఆర్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ముఖ‍్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని కమిటీ హాల్‌-1లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం వైయ‌స్ జగన్‌ భేటీ కానున్నారు. 

Back to Top