కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
వైయస్ఆర్సీపీ నేత సిద్ధారెడ్డి హౌస్ అరెస్ట్..
29 Jan 2019 12:48 PM
అధికార దుర్వినియోగంపై సిద్ధారెడ్డి మండిపాటు..
అనంతపురం:సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైయస్ఆర్సీపీ నేత సిద్దారెడ్డి మండిపడ్డారు. సీఎం పర్యటన దృష్ట్యా వైయస్ఆర్సీపీ నేత సిద్ధారెడ్డిని కదిరి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం సభకు జనసమీకరణ కోసం ఆర్టీసీ,ప్రైవేట్,స్కూల్ బస్సులు తరలించడం పట్ల ఆయన ఆగ్రహంవ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కదిరిలోని ప్రైవేటు స్కూళ్లకు సెలవు ప్రకటించడం పట్ల మండిపడ్డారు. వైయస్ కృషి వల్లే అనంత,చిత్తూరు జిల్లాలకు కృష్ణా జలాలు వచ్చాయని ఈ సందర్భంగా తెలిపారు.