అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ఓట్ల తొలగింపునకు టీడీపీ అడ్డదారులు..
30 Jan 2019 4:46 PM
వైయస్ఆర్సీపీ నేత మళ్లా విజయప్రసాద్..
సర్వే ముఠాను పోలీసులకు అప్పగించిన వైయస్ఆర్సీపీ నేతలు
విశాఖపట్నం:వైయస్ఆర్సీసీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడం కోసం టీడీపీ అడ్డదారులు తొక్కుతుందని వైయస్ఆర్సీపీ నేత మళ్లా విజయప్రసాద్ అన్నారు. సర్వే పేరుతో ఇంటింటికి తిరుగుతూ అనుమానాస్పదంగా వ్యవహారిస్తున్న ముఠాను స్థానిక వైయస్ఆర్సీపీ నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.విశాఖలోని మర్రిపాలెం గార్డెన్లోని పరిసరాల్లో కొందరు వ్యక్తులు అనుమానస్పదంగా ట్యాబ్లతో సర్వేలు చేస్తున్నారు. గతంలోనే ఇలా చేసిన తర్వాత వారి ఓట్లు గల్లంతయిన సంగతి తెలుసుకున్న స్థానికులు వారిని అడ్డుకున్నారు.విషయం తెలుసుకున్న వైయస్ఆర్సీపీ నేతలు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనిపై విచారణ జరపాలని,ఎన్నికల కమిషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు..పబ్లిక్గా ఎవరైనా ట్యాబ్లు పట్టుకుని తిరుగుతూ ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తే వారిని పోలీసుస్టేషన్కు అప్పగించాలని ప్రజలను కోరారు.