టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
ముస్లింలకు వైయస్ఆర్సీపీ సముచిత స్థానం..
18 Feb 2019 11:54 AM
వైయస్ఆర్సీపీ నేత ఇక్బాల్
అనంతపురం:టీడీపీ పాలనలో ముస్లింల మనోభావాలను కూడా గౌరవించడం లేదని వైయస్ఆర్సీపీ నేత ఇక్బాల్ అన్నారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలకు సముచిత న్యాయం కల్పిస్తామని తెలిపారు.టీడీపీ పాలనలో ఉర్ధూ స్కూళ్లకు కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు.విద్యార్థులు కూర్చోవడానికి కనీసం బెంచీలు కూడా లేవన్నారు.సమస్యలు అడిగినందుకు గుంటూరులో నారా హమారా కార్యక్రమంలో యువతను జైల్లో పెట్టించారన్నారు.ముస్లింలు అందరికంటే వెనుకబడి ఉన్నారన్నారు. విద్యకు పెద్దపీట వేసి ఉర్థూ స్కూళ్లను మెరుగుపరుస్తామన్నారు.పేద ముస్లింలకు రుణాలు ఇప్పించి ఆర్థిక ఎదిగేందుకు కృషిచేస్తామన్నారు.