చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఒక్క ఓటు తొలగించినా సహించం
18 Feb 2019 2:45 PM
వైయస్ఆర్సీపీ నేత కాసు మహేష్రెడ్డి
గుంటూరు: విచారణ జరపకుండా ఒక్క ఓటు తొలగించినా సహించబోమని వైయస్ఆర్సీపీ నేత కాసు మహేష్రెడ్డి హెచ్చరించారు. పిడుగురాళ్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద వైయస్ఆర్సీపీ కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారని ఆందోళన చేపట్టారు. కరాలపాడు గ్రామానికి చెందిన 900 ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. అధికారులతో వైయస్ఆర్సీపీ నేత కాసు మహేష్రెడ్డి మాట్లాడారు.