టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
ఒక్క ఓటు తొలగించినా సహించం
18 Feb 2019 2:45 PM
వైయస్ఆర్సీపీ నేత కాసు మహేష్రెడ్డి
గుంటూరు: విచారణ జరపకుండా ఒక్క ఓటు తొలగించినా సహించబోమని వైయస్ఆర్సీపీ నేత కాసు మహేష్రెడ్డి హెచ్చరించారు. పిడుగురాళ్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద వైయస్ఆర్సీపీ కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారని ఆందోళన చేపట్టారు. కరాలపాడు గ్రామానికి చెందిన 900 ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. అధికారులతో వైయస్ఆర్సీపీ నేత కాసు మహేష్రెడ్డి మాట్లాడారు.