మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
చంద్రబాబు జిమ్మిక్కులు ప్రజలు నమ్మరు..
22 Jan 2019 2:26 PM
వైయస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ
హైదరాబాద్:టీడీపీని ప్రజలు తిరస్కరిస్తున్నారని వైయస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం బెబుతారన్నారు.పంచభూతాలను టీడీపీ నేతలు పంచుకుని తినేశారన్నారు. వైయస్ఆర్సీపీ ఒత్తిడి వల్లే పింఛన్లు పెంచారన్నారు.చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.