అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చెందవద్దు..
03 Jan 2019 2:26 PM
నాయ్యం జరిగే వరుకూ అండగా నిలుస్తాం..
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత వైయస్ వివేకానంద రెడ్డి
వైయస్ఆర్ జిల్లాః అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరుకూ వైయస్ఆర్సీపీ విశ్రమించదని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత వైయస్ వివేకానంద రెడ్డి అన్నారు.బాధితులకు అండగా వైయస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు.శవయాత్రలో చిల్లర ఎరుకునట్లు చంద్రబాబు ప్రభుత్వం తీరు ఉందన్నారు.అగ్రిగోల్డ్లో డిపాజిట్లు చేసిన సామాన్య,మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.వందల సంఖ్యలో బాధితులు, ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న టీడీపీ ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. బాధితులు ఆందోళన చెందవద్దని ప్రతి పైసా బాధితులకు ఇచ్చేవరుకూ అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలుస్తామన్నారు.