పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
రాత్రి 8 గంటలకు వైయస్ జగన్ స్పెషల్ ఇంటర్వ్యూ
05 Jan 2019 6:49 PM
హైదరాబాద్ : ఏడాదికి పైగా ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ.. 3600 కిలోమీటర్లకు పైగా పాదయాత్రను పూర్తి చేసుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రజాసంకల్పయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా సాక్షి టీవీకి ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
రానున్న ఎన్నికల్లో పొత్తులు.. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వ్యవహార సరళి, కేంద్ర రాజకీయాలు.. ప్రత్యేక హోదా.. ఇలా రాజకీయంగా అత్యంత కీలకమైన అంశాలపై వైయస్ జగన్ తన అంతరంగాన్ని పంచుకున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు సాక్షి టీవీలో ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. జననేత హృదయ అంతరంగాన్ని తెలుసుకోవడానికి ఈ స్పెషల్ ఇంటర్వ్యూను తప్పక చూడండి.