కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రేణిగుంటకు చేరుకున్న వైయస్ జగన్
06 Feb 2019 1:41 PM
తిరుపతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టుకు చేరుకున్న జననేతకు నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తిరుపతిలో జరిగే వైయస్ఆర్ సీపీ సమర శంఖారావం సభలో వైయస్ జగన్ పాల్గొననున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై వైయస్ జగన్ బూత్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు.