మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
తటస్థులతో వైయస్ జగన్ భేటీ
11 Feb 2019 1:08 PM
తటస్థులతో వైయస్ జగన్మోహన్రెడ్డి భేటీ
అనంతపురం: తటస్థులతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. అనంతలో సమర శంఖారావం సభ సందర్భంగా ముందుగా అన్న పిలుపులో భాగంగా తటస్థ ఓటర్లతో వైయస్ జగన్ భేటీ అయ్యారు. వారి సందేహాలను నివృత్తి చేస్తూ, వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. తటస్థులతో భేటీ అనంతరం బెంగళూరు రోడ్డులో ఉన్న అశోక్ లేల్యాండ్ షోరూమ్ ఎదురుగా ఉన్న స్థలంలో అనంతపురం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో సమర శంఖారావం సభలో పాల్గొని ప్రసంగిస్తారు.