కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
సాయంత్రం గవర్నర్ను కలవనున్న వైయస్ జగన్
06 Mar 2019 2:35 PM
హైదరాబాద్:వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు రాజ్భవన్లో గవర్నర్ను కలవనున్నారు.సాయంత్రం 4.45 గంటలకు గవర్నర్ను కలిసి ఏపీలో డేటా కుంభకోణం, ఓట్ల తొలగింపు అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు.రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అరాచకాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.