కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఈ విజయంతో మేం గర్వపడుతున్నాం: వైయస్ జగన్
07 Jan 2019 3:33 PM
టీమిండియా వైయస్ జగన్ అభినందనలు
అమరావతి : ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించిన కోహ్లిసేనకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయంపై మేం గర్వపడుతున్నామని వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ఆసీస్ గడ్డపై సిరీస్ గెలవాలన్న భారత్ దశాబ్దాల కల నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.