చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఎల్జీ పాలిమర్స్ గేటు వద్ద నుంచి మృతదేహాలు తరలింపు
09 May 2020 1:48 PM
విశాఖ: మంత్రులు,అధికారుల సూచనలతో ఎల్జీ పాలిమర్స్ గేటు వద్ద నుంచి గ్రామస్తులు మృతదేహాలను తరలించారు. గేటు వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, గుమ్మనూరు జయరాం, ధర్మాన కృష్ణదాస్, సీపీ ఆర్కే మీనా, అధికారులు నచ్చచెప్పారు.మంత్రులు, అధికారుల చొరవతో సమస్య పరిష్కారం అయ్యింది.