దుర్గమ్మను దర్శించుకున్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

 విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వైవీ సుబ్బారెడ్డికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ ఛైర్మన్‌, ఈవో అందజేశారు. 

తాజా వీడియోలు

Back to Top