పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
నేడు తిరుపతికి సీఎం వైయస్ జగన్
24 Nov 2020 10:16 AM
రేణిగుంటలో రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న గవర్నర్, ముఖ్యమంత్రి
తిరుపతి : భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు మంగళవారం ఉదయం తిరుపతికి రానున్నారు. ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ వారికి రాష్ట్ర గవర్నర్ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి స్వాగతం పలుకుతారు. రేణిగుంటలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన తర్వాత ముఖ్యమంత్రి వైయస్ జగన్ తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తిరుమలలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఏర్పాట్లను పరిశీలించారు.