ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
వైయస్ఆర్సీపీ నేత దుర్గాప్రసాద్పై టీడీపీ శ్రేణుల దాడి
28 Jul 2021 12:12 PM
కృష్ణా జిల్లా: జి.కొండూరుకు చెందిన వైయస్ఆర్సీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్పై టీడీపీ నేతలు దాడి చేశారు. దళిత కార్యకర్త సురేష్పైనా టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ నేత దేవినేని ఉమా అనుచరులు రాళ్లు, క్రరలతో దాడికి పాల్పడ్డారు.వైయస్ఆర్సీపీ నేతలపై దేవినేని ఉమా దాడికి ప్రేరేపించారు.