వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కొనసాగుతున్న వైయస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ
01 May 2021 11:59 AM
అమరావతి: కరోనా కష్టకాలంలోనూ ఏపీలో సంక్షేమ పథకాల అమలు ఆగడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా వైయస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రంలో 61.45 లక్షల పెన్షనర్ల కోసం రూ.1,486.81 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. వీటిని 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. ఇంటివద్దకే పింఛన్ సొమ్ము చేరుతుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.