కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
7 జిల్లాల్లో నమోదు కాని కరోనా కేసులు
06 May 2020 11:20 AM
ఇవాళ 140 మంది డిశ్చార్జ్
24 గంటల్లో 60 పాజిటివ్ కేసులు నమోదు
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 24 గంటల వ్యవధిలో 7,782 మందికి పరీక్షలు నిర్వహించగా 60 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ కొత్తగా 140 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 729 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు.