మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ఆర్సీపీలోకి కవిటి ఎంపీపీ దంపతులు..
07 Jan 2019 12:18 PM
నవరత్నాలతో ప్రజలకు మేలు..
శ్రీకాకుళంఃవైయస్ జగన్ సిద్ధాంతాలు,వైయస్ఆర్సీపీ అమలుచేయబోయే సంక్షేమç ³థకాలకు ఆకర్షితులై వైయస్ఆర్సీపీలోకి వివిధ పార్టీల నేతల వలసలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా వైయస్ఆర్సీపీలోకి కవిటి ఎంపీపీ కిరణ్కుమారి దంపతులు వైయస్ జగన్ సమక్షంలో 21 పంచాయతీల క్యాడర్తో కలిసి వైయస్ఆర్సీపీలోకి చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరత్నాలు ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.రోబోయే ఎన్నికల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామన్నారు.గత నాలుగున్నరేళ్ల టీడీపీలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదన్నారు.సామాన్య ప్రజలకు మేలు జరగలేదు.టీడీపీ నేతలు అరాచకాలు చేస్తున్నారన్నారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని తెలిపారు.