చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
గోకుల పార్క్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం
28 May 2021 12:34 PM
వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
విశాఖ: విశాఖపట్నంలోని గోకుల్ పార్క్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విశాఖలోని గోకుల్ పార్క్ను సందర్శించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..గోకుల పార్క్లో శ్రీకృష్ణ మ్యూజియంను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. యాదవుల కోసం విశాఖలో సామాజిక భవనం నిర్మిస్తామని పేర్కొన్నారు.