అట్టహాసంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్రాజోలులో జనసేనకు భారీ షాక్భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా..
అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విశాఖ
26 May 2021 12:30 PM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
విశాఖ: రాష్ట్ర పరిపాలనా రాజధాని విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. రూ. 1,200 కోట్లతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ద్వారా పలు ఆకర్షణీయ ప్రాజెక్టులు ఏర్పాటు కాబోతున్నాయని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఒక్క సలహా అయినా ఇచ్చావా చంద్రం?
ఒక ముఖ్యమంత్రి పదేళ్లలో చేయగలిగే పనులను వైయస్ జగన్ గారు రెండేళ్లలో అమలు చేశారు.14 ఏళ్లు సిఎంగా వెలగబెట్టానని డబ్బా కొట్టుకునే నీవు ఈ రెండేళ్లలో ప్రజలకు పనికొచ్చే ఒక్క సలహా అయినా ఇచ్చావా చంద్రం? స్టేలు, బెయిళ్లు సంపాదించడం మినహా అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.