మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
రైతు పక్షపాతినని సీఎం వైయస్ జగన్ మరోసారి నిరూపించుకున్నారు
22 May 2021 11:30 AM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్
విశాఖ: రైతుల కోసం ఎంత చేసినా తక్కువేనని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు ఎప్పుడూ చెబుతుంటారు. అందుకు అనుగుణంగానే 2021-22 రాష్ట్ర బడ్జెట్ లో రైతు పథకాలకు అత్యధికంగా రూ.11,210.80 కోట్లు కేటాయించి తాను రైతు పక్షపాతినని మరోసారి నిరూపించుకున్నారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ప్రజా క్షేత్రంలో వాతలు పెట్టించుకుని రాష్ట్రంలో కాలుమోపే ధైర్యం లేని తండ్రీకొడుకులను ఎన్ని జాకీలు పెట్టి లేపాలని చూసినా ప్రయోజనం ఉండదు. గారడీ విద్యలతో కొన్నాళ్లు నెట్టుకురాగలిగినా చివరకు జనాగ్రహ జ్వాలల్లో మాడి మసై పోవాల్సిందే. కాలగర్భంలో కలిసి పోక తప్పదు అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.