మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బడ్జెట్ పత్రానికి ప్రామాణికత
19 Jun 2020 3:19 PM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
తాడేపల్లి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో బడ్జెట్ పత్రానికి ప్రామాణికత వచ్చిందని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కోన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. గతంలో వార్షిక బడ్జెట్ టీడీపీ మేనిఫెస్టో లాగే అంతా ఉత్తుత్తి వ్యవహారంగా ఉండేదన్నారు. ప్రణాళిక కేటాయింపులతో ప్రజల జీవన ప్రమాణాలు మారిపోతాయని ఎల్లోమీడియా వారం రోజుల భజన చేసేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపించేది, ఇప్పుడలా కాదన్నారు. బడ్జెట్ పత్రానికి ప్రామాణికత వచ్చిందని విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు.