మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
విద్యా పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయాలి
16 Sep 2020 11:33 AM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: ప్రతి రాష్ట్రంలో జాతీయ ప్రాధాన్యత కలిగిన విద్యా, పరిశోదన సంస్థలను ఏర్పాటు చేయాలని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. బుధవారం ఆయన రాజ్యసభలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయుర్వేదతో పాటు యోగా, నేచురోపతి వైద్య విధానాలను కూడా సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రతి రాష్ట్రంలో వైద్య , పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేయాలని కోరినట్లు ఎంపి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.