కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
వైద్య ఆరోగ్య సిబ్బందికి సీఎం వైయస్ జగన్ భరోసా
16 Jun 2021 12:31 PM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్
విశాఖ: ప్రాణాలకు తెగించి కోవిడ్ కోవిడ్ బాధితులకు సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి భరోసానిస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులెవరైనా కోవిడ్తో మృతి చెందితే వారికి ఎక్స్గ్రేషియా చెల్లించనున్నారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల కష్టాలను తన పాదయాత్రలో నేరుగా చూసి తెలుసుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు వైఎస్సార్ వాహనమిత్ర పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. వరుసగా మూడో ఏడాది 2.48 లక్షల మందికి రూ.248.47 కోట్ల నగదును ఈరోజు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని మరో ట్వీట్ చేశారు.