మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఎంఎస్ఎంఈలే వెన్నెముక
12 Mar 2021 3:50 PM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
విశాఖ: పారిశ్రామికాభివృద్ధికి ఎంఎస్ఎంఈలే వెన్నెముక. టెక్నాలజీ సెంటర్లు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతాయని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
మహానేత శ్రీ వైయస్సార్ ఆశయ సాధన కోసం కోట్లాది ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.