కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం
రూ.30 కోట్లతో సత్తెనపల్లి - అచ్చంపేట రోడ్డులో రైల్వే ఓవర్ బిడ్జి
08 Jan 2021 12:19 PM
సత్తెనపల్లి రైల్వే స్టేషన్ను సందర్శించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు
గుంటూరు: రూ.30 కోట్లతో సత్తెనపల్లి - అచ్చంపేట రోడ్డులో రైల్వే ఓవర్ బిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.శుక్రవారం సత్తెనపల్లి రైల్వే స్టేషన్ను డీఆర్ఎంతో కలిసి ఎంపీ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... రూ.2.5 కోట్లతో రైళ్ళలో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తామని అన్నారు. రూ.30 కోట్లతో సత్తెనపల్లి - అచ్చంపేట రోడ్డులో రైల్వే ఓవర్ బిడ్జిని ఏర్పాటు చేస్తామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు పేర్కొన్నారు. జిల్లాకు మరో వారం రోజుల్లో కిసాన్ రైలు వచ్చే అవకాశం ఉందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు.