అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
రఘురామకృష్ణంరాజుకు నైతిక విలువలు లేవు
19 Mar 2021 2:48 PM
ఎంపీ నందిగం సురేష్
గుంటూరు: ఎంపీ రఘురామకృష్ణంరాజుకు నైతిక విలువలు లేవని వైయస్ఆర్సీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ విమర్శించారు. ఆయన చిలుక జోష్యం చెప్పుకుంటే బాగుంటుందని సూచించారు. నరసాపురం నియోజకవర్గం వదిలి ఢిల్లీలో ఏం చేస్తున్నారని రఘురామకృష్ణం రాజును ప్రశ్నించారు. ప్రజల సమస్యలు తెలుసుకోకుంఆ చెట్టు కింద కూర్చుని పిట్టకథలు చెప్తున్నారని విమర్శించారు. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం దమ్ము కాదని పేర్కొన్నారు.