కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
సచివాలయ సిబ్బందితో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సమావేశం
16 Nov 2022 4:09 PM
విజయనగరం: చీపురుపల్లి పట్టణం 3,5వ సచివాలయాల సిబ్బందితో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సమావేశం నిర్వహించారు. ఈ రెండు సచివాలయాల పరిధి లో సమస్యల పట్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల చీపురుపల్లి పట్టణంలో 3, 5వ సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమయంలో ప్రజల నుంచి వచ్చిన ప్రధాన సమస్యలపై సచివాలయ సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించి,వాటి పరిష్కరం కోసం తగు సూచనలు చేశారు. సమావేశంలో ఎంపీటీసీ గెరిడా రామదాసు, పట్టణ పార్టీ నాయకులు ముల్లు పైడిరాజు, అప్పికొండ అధిబాబు, తదితరులు పాల్గొన్నారు