‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
ట్రెండ్ సెట్ చెయ్యడమంటే ఫెయిడ్ న్యూస్ ఇచ్చుకోవడం కాదు
25 Nov 2020 11:35 AM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
తాడేపల్లి: ట్రెండ్ సెట్ చెయ్యడం అంటే పచ్చ మీడియాలో పెయిడ్ న్యూస్ ఇచ్చుకోవడం కాదని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. అత్యంత ప్రజాదరణ కల్గిన రాజకీయ నేతగా సోషల్ మీడియాలో ప్రధాని తర్వాత ఉన్నారు మన సీఎం @ysjagan గారు.ఆగస్టు- అక్టోబర్ మధ్యలో 2,171 ట్రెండ్స్ మోదీ తొలి స్థానంలో, 2137 ట్రెండ్స్ తో 2వ స్థానంలో AP CM గారు నిలిచారని విజయసాయిరెడ్డి తెలిపారు.