రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన సీఎం వైయస్ జగన్
16 Nov 2021 11:17 AM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థులు కలిశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫారాలను సీఎం వైయస్ జగన్ అందజేశారు. ఇష్యాంత్ బాషా(కర్నూలు), డీసీ గోవిందరెడ్డి(వైయస్ఆర్ జిల్లా) సీఎం వైయస్ జగన్ నుంచి బీఫారం అందుకున్నారు. కాసేపట్లో వీరు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు.